Sunday, November 22, 2009

శ్రీరాముడికీ, ధర్మరాజుకీ, ఎవరు బోధించినా చచ్చేదాకా జ్ఞానం వచ్చినట్లు లేదు. చివరిదాకా బోధిస్తూనే ఉన్నారు. అన్ని పాపాలు చేసిన అల్లరి కృష్ణుడికి చెప్పడానికి ఎవరికీ గుండెలు లేవు. పైగా ప్రపంచానికి అతనే భగవద్గీత బోధించాడు.
- చలం, మ్యూజింగ్స్

No comments:

Post a Comment